కరోనా| జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గురువారం హైదరాబాద్లో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
యాదాద్రి భువనగిరి : జిల్లాలో కరోనా కోరలు చాస్తున్నది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం 59 మందికి వైద్యులు కరోనా పరీక్�
యాదాద్రి భువనగిరి : కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలోని యాదగిరిగుట్ట పీహెచ్స�