వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మండే ఎండల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కల�
‘ఉప్పెన’ సినిమా మండే ఎండల్లో కూడా మంచి వసూళ్లను తీసుకొస్తుంది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు కొన్నిచోట్ల చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదలైన కొత్త సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్�
భయంకరమైన కోవిడ్ 19 తర్వాత దేశంలో కోలుకున్న సినిమా ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో ఇప్పటికీ థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ చ�
కలయో.. వైష్ణవ మాయో అంటారు కదా..! ఇప్పుడు ఉప్పెన సినిమా కలెక్షన్స్ చూసిన తర్వాత ఇదే అనిపిస్తుంది అందరికీ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ వసూలు చేసింది. కొత్త దర్శకుడు బుచ్