Sriram Balaji | హోస్టన్: అమెరికాలోని హోస్టన్ నగరం వేదికగా జరుగుతున్న యూఎస్ మెన్స్ క్లే కోర్టు చాంపియన్షిప్స్లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ, జర్మన్ సహచరుడు ఆండ్రె బిజెమన్ల ద్వయం సెమీస్కు చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్స్లో ఈ అన్సీడెడ్ ఇండో-జర్మన్ జోడీ.. 6-0, 6-3 తేడాతో భారత్కే చెందిన అర్జున్
– జీవన్లను ఓడించింది.