చెన్నై: రాజస్థాన్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మైర్పై జరిమానా పడింది. శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో హెట్మైర్ ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది.
అభిషేక్శర్మ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయిన తర్వాత సహనం కోల్పోయాడు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటూ అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు.