న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు.
సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం సింధు 12-21, 21-18, 21-15తో జార్జియా మరిస్కాపై విజయం సాధించగా.. పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట