Sports
- Feb 12, 2021 , 01:43:24
VIDEOS
వెస్టిండీస్ 223/5

ఢాకా: బంగ్లాదేశ్తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బూనర్ (74 బ్యాటింగ్) అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్ బ్రాత్వైట్ (47), క్యాంప్బెల్ (36) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో అబు జాయేద్, తైజుల్ ఇస్లామ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బూనర్తో పాటు జోషువా డా సిల్వా (22) క్రీజులో ఉన్నాడు.
తాజావార్తలు
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!
- బీజేపీ ఎమ్మెల్సీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
MOST READ
TRENDING