వనపర్తి : కార్యకర్తలను టీఆర్ఎస్ కంటికి రెప్పలా చూసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు మరణించిన రేవల్లి మండలం నాగపూర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త వెంకటయ్య కుటుంబానికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును మృతుడి భార్య కుడికిల్ల చంద్రకళకు అందజేశారు. అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్