గొల్లపల్లి, జూన్ 15: స్టేట్ ర్యాంకింగ్ అండర్-15 సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పాదం సాహిత్ సత్తా చాటాడు. హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నీ 30-33 వెయిట్ కేటగిరీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచాడు.