లండన్: జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న యువ ఓపెనర్ సాయి సుదర్శన్ కౌంటీ బాటపట్టాడు. దేశవాళీల్లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 ఏండ్ల సుదర్శన్ కౌంటీ చాంపియన్షిప్లో సర్రే జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఐపీఎల్లో గుజరాత్ తరఫున తాజా సీజన్లో సుదర్శన్ 507 పరుగులు సాధించాడు.