సింగపూర్ : సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో పంచ మహా సహస్రావధాని, అవధాన సామ్రాట్ డా. మేడసాని మోహన్చే వారం రోజుల పాటు ‘శ్రీమద్ భాగవత సప్తాహం’ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. 03-04-2022 ఆదివారం
సమయం: 1:00 PM (సింగపూర్ కాలమానం), 10:30 AM (భారత కాలమానం) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. కార్యక్రమ వివరాలను ఈ కింది లింక్ల ద్వారా వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. యూట్యూబ్, ఫేస్బుక్ లింక్స్:
https://fb.me/e/1zRt1BX1t
www.facebook.com/tcssingapore
https://www.facebook.com/PotanaTeluguBhagavatham/
https://www.facebook.com/kcas.singapore/