ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదలైంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్) మొత్తం ఖాళీలు: 30 బ్రాంచ్లు: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్-2023 పరీక్షలో ర్యాంక్ సాధించి ఉండాలి. వయస్సు: 2004, జూలై 2 నుంచి 2007, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక: జేఈఈ మెయిన్-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ముఖ్యతేదీలు దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జూన్ 30 వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in