Sai Karthik | హైదరాబాద్, ఆట ప్రతినిధి: షిమ్కెంట్(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి, ప్రజ్వల్దేవ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో కార్తీక్, ప్రజ్వల్ జోడీ 7-5, 6-3తో చిరాగ్ దుహాన్, కరన్సింగ్ ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించింది.