హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిషీల్డ్ దుష్ప్రభావాలకు వందేండ్ల పురాతన ‘మేజర్ ఆటో హెమో థెరపీ’ ప్రత్యామ్నాయ చికిత్స అని పల్మనాలజిస్ట్, అలెర్జిస్ట్ వ్యాకరణం నాగేశ్వర్ పేర్కొన్నారు.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు మెయిల్ చేసినట్టు వెల్లడించారు. రక్తం గడ్డకట్టే మెకానిజంపై సమర్థవంతంగా పనిచేసే ఈ థెరపీ తీరును ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.