హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖ అదనపు కమిషనర్ ఈ శ్రీనివాస్రావును ప్రభుత్వం దేవాదాయశాఖ ట్రిబ్యునల్ సభ్యుడిగా బదిలీచేసింది. ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న కే జ్యోతిని నియమించింది. ఈ మేరకు మంగళవారం దేవాదాయశాఖ కార్యదర్శి వీ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.