హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖ అదనపు కమిషనర్ ఈ శ్రీనివాస్రావును ప్రభుత్వం దేవాదాయశాఖ ట్రిబ్యునల్ సభ్యుడిగా బదిలీచేసింది. ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న కే జ్యోతిని నియమించింది. �
భద్రాద్రి కొత్తగూడెం : ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ కింద కేసుల భౌతిక విచారణకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్ట�