కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖకి చెందిన రాజమండ్రిలోని కాయిర్ బోర్డ్ వివిధ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి ప్రకటన విడుదలైంది.
కాయిర్ టెక్నాలజీ డిప్లొమా కోర్సు
సీట్ల సంఖ్య: 20
కాలవ్యవధి: పదిహేను నెలలు
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత.
వయస్సు: 18-45 ఏండ్ల మధ్య ఉండాలి.
స్టయిఫండ్: నెలకు రూ.3000 ఇస్తారు.
కాయిర్ ఆర్టిజన్ సర్టిఫికెట్ కోర్సు
సీట్ల సంఖ్య: 20
కాలవ్యవధి: ఏడు నెలలు
అర్హతలు: చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయస్సు: 18-45 ఏండ్ల మధ్య ఉండాలి.
స్టయిఫండ్: నెలకు రూ.3000/- ఇస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆఫ్లైన్లో/ఈ-మెయిల్లో
చివరితేదీ: డిసెంబర్ 24
వెబ్సైట్: http://coirboard.gov.in