న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: లైఫ్ైస్టెల్, మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ డామ్సన్ టెక్నాలజీ..భారత్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేయోచనలో ఉన్నది. చైనాలోని బీజింగ్ వద్ద ఉన్న ప్లాంట్లో తయారవుతున్న ఉత్పత్తుల్లో సగం భారత్లో తయారు చేయడానికి ఇక్కడ ప్లాంట్ను నెలకొల్పాలనుకుంటున్నట్లు కంపెనీ ఎండీ రితేష్ గోయెంకా తెలిపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: లైఫ్ైస్టెల్, మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ డామ్సన్ టెక్నాలజీ..భారత్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేయోచనలో ఉన్నది. చైనాలోని బీజింగ్ వద్ద ఉన్న ప్లాంట్లో తయారవుతున్న ఉత్పత్తుల్లో సగం భారత్లో తయారు చేయడానికి ఇక్కడ ప్లాంట్ను నెలకొల్పాలనుకుంటున్నట్లు కంపెనీ ఎండీ రితేష్ గోయెంకా తెలిపారు. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. భారత్లో ఎక్కడ ఏర్పాటు చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, ఈ ఏడాదిచివరినాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. కంపెనీకి రానున్న రూ.1,000 కోట్ల ఆదాయంలో సగం రూ.500 కోట్లు భారత్ నుంచి రానున్నదని తెలిపారు.రానున్న రూ.1,000 కోట్ల ఆదాయంలో సగం రూ.500 కోట్లు భారత్ నుంచి రానున్నదని తెలిపారు.