కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆయా పోలిస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య కూడళ్ల వద్ద పోలీసులు చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు