లక్నో: హత్రాస్ రేప్ కేసులో బాధితురాలికి మరణానికి కారణంగా పేర్కొంటూ ఒక నిందితుడిని దోషిగా, ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ఎస్సీ, ఎస్టీ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
సెక్షన్ 304 ప్రకారం సందీప్ సిసోడియాకు జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా విధి ంచింది. సాక్ష్యాధారాలు లేనందున ముగ్గురు నిందితులను నిర్దోషులుగా పేర్కొన్నది. తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని బాధిత కుటుంబం తెలిపింది.