పితోర్ఘర్ : కైలాశ్ మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లిపులేఖ్పాస్, సిక్కింలోని నాథులా పాస్ గుండా యాత్ర సా గుతుంది. ఒక్కో మార్గంలో 10 బృందాల చొప్పున.. ఒక్కొక్క బృందంలో 50 మంది యాత్రికులను అనుమతిస్తారు.
యాత్ర చేయాలనుకొనేవారు విదేశాంగ శాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.