ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
కోటపల్లి, జూన్ 28 : దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మె ల్సీ పురాణం సతీశ్ కుమార్ పేర్కొన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ రూ.1200 కోట్లతో పథకాన్ని ప్రవేశ పెట్టాడని చెప్పారు. స్వరాష్ట్రంలోనే దళితుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, దళితబస్తీతో పాటు కల్యాణలక్ష్మి పథకాలే ఇందుకు నిదర్శమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, పీఏసీఏఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌ డ్, ఎంపీటీసీ చంద్రగిరి శంకరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైస ప్రభాకర్, మండల నాయకులు మంత్రి రామయ్య, పుప్పిరెడ్డి రాంరెడ్డి, మం త్రి రామయ్య, మోడెం గట్టాగౌడ్, గజ్జల చంద్రు, యూత్ నాయకులు గోనె మోహన్ రెడ్డి, చిలకమారి మహేందర్, పోగుల రమేశ్, గారె రమేశ్, కొంకటి సుందర్, సుధాకర్ పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్,జూన్ 28 : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత క్యాంప్ కార్యాలయం తో పాటు కాంటాచౌరస్తాలో దళిత సంఘాల నా యకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పా లాభిషేకం చేశారు. పట్టణ కౌన్సిల్ సభ్యులతో పాటు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బట్వాన్పల్లిలో..
బట్వాన్పల్లిలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతకాని సంఘం నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నేతకాని సంఘం నాయకులు కలాలి నర్సయ్య, గోమాస జువ్వాజి, దుర్గం వెంకటస్వామి, గోమా స వినోద్, గోమాస వెంకటరాజు, పాగిడి విశ్వనాథ్, రత్నం మల్లేశ్, దుర్గం ప్రసాద్, పాగిడి ప్రసాద్, దాగం పాపయ్య పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, జూన్ 28 : చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎంపీపీ మం త్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, చెన్నూర్ మున్సిపల్ అర్చనరాంలాల్ గిల్డా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా అంబేద్క ర్ విగ్రహం వద్ద టీఎస్ ఎమ్మార్పీస్ జిల్లా ఇన్చార్జి తగరం మధురాజ్ ఆధ్వర్యంలో సమావేశం ఏ ర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఎర్రగుంటపల్లిలో సర్పంచ్ మడక స్వప్న, సుందరశాలలో సర్పంచ్ పాగె రాజమల్లు, రచ్చపల్లిలో ముఖుం రాజేందర్ సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండలాధ్యక్షుడు మల్లెల దామోదర్ రెడ్డి, చెన్నూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ నవాజొద్దీన్, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, కౌన్సిలర్లు రేవల్లి మహేశ్, నాయకులు రాంలాల్ గిల్డా, సోమనపల్లి మాజీ సర్పంచ్ భీమిని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, జూన్ 28:సీసీసీ కార్నర్ వద్ద నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ , టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు బెడికె లక్ష్మి, బౌతు లక్ష్మి, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, టీఆర్ఎస్ దళిత విభా గం నాయకులు జాడి భానుచందర్, పెరుమాళ్ల జనార్దన్, వడ్లూరి పోశమల్లు, కాటం రాజు, చిలుముల నాగరాజు, పొనగంటి రాకేశ్, గొడిసెల రా జారాం, మాడుగుల కిరణ్ పాల్గొన్నారు.
జైపూర్, జూన్ 28: మండలకేంద్రంలో ప్రజాప్రతినిధులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశా రు. జడ్పీటీసీ మేడి సునిత, ఎం పీపీ రమాదేవి, పార్టీ మండలాధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు బేతు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, నాయకులు గూడెల్లి శ్రీనివాస్రెడ్డి, పడాల వెంకాగౌడ్, జైపూర్ సర్పంచ్ సువర్ణ, ఎంపీటీసీ లింగస్వామి, మండల కోఆప్షన్ సభ్యుడు జైనొద్దీన్ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, జూన్28; పట్టణ టీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జం గం కళ, టీఆర్ఎస్ పార్టీ సమన్వయ కర్త అబ్దుల్ అజీజ్ పార్టీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, కౌన్సిలర్లు పోగుల మల్ల య్య, పుల్లూరి సుధాకర్, రేవెల్లి ఓదెలు, జిలకర మహేశ్, పారిపెల్లి తిరుపతి, గడ్డం సంపత్కుమార్, టీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి నర్సింగరావు, గడ్డం రాజు, నందిపేట సదానందం, కొం డకుమార్, యూత్ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, చంద్రకిరణ్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, జూన్ 28: పట్టణంలోని ఐబీ లో దళిత సంఘాల నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ హరికృష్ణ, టీఆర్ఎస్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు ఎర్రం తిరుపతి, జెట్టి చరణ్దాస్, బోడ ధర్మేందర్, ఎల్లయ్య, అశోక్తేజ, నరేశ్, జెట్టి శంకర్, కృష్ణ పాల్గొన్నారు.
జైనూర్, జూన్ 28: ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, ఎంపీపీ కుమ్ర తిరుమల, సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీ, టీఆర్ఎస్ ఎస్సీసెల్ జిల్లా నా యకుడు జాడి రవీందర్, దళిత సంఘం నాయకుడు అన్నారావు, ఎంపీటీసీ కుమ్ర భగవంత్రావ్, సర్పంచ్ మడావి భీంరావ్, పార్వతీలక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆత్రం శంకర్ ఉన్నారు.
కాసిపేట, జూన్ 8 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎం పీటీసీ అక్కెపల్లి లక్ష్మి, ఉప సర్పంచ్ పిట్టల సుమ న్, రైతు బంధు సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ రాంటెంకి వాస్దేవ్, నా యకులు మాసు సుధాకర్, లంక లక్ష్మణ్, దాసరి శంక ర్, రత్నం రాజన్న, స్వామి, గొడిశెల కృష్ణ, రాజశేఖర్, నవీన్, సాయి, మహేందర్ పాల్గొన్నారు.
సోమగూడెం భరత్ కాలనీలో..
సోమగూడెం భరత్ కాలనీ పంచాయతీ సమీపంలో సర్పంచ్ కొరుకొప్పుల ప్రమీలాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సీఎం చిత్రటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నాయకులు దుర్గం గోపాల్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.