న్యూఢిల్లీ: మొఘలుల చరిత్ర, డార్విన్ సిద్ధాంతాల పాఠ్యాంశాల్ని ఎన్సీఈఆర్టీ (విద్యాపరిశోధన, శిక్షణ జాతీయ మండలి) పెద్దమొత్తంలో తొలగించింది. 2023-24 విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల్ని, సిలబస్ను తాజాగా ఎన్సీఈఆర్టీ విడుదలచేసింది.
డార్విన్ థియరీని తొలగించటంపై సైంటిస్టులు, టీచర్లు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అయినా..ఎన్సీఈఆర్టీ ఏకపక్షంగా సిలబస్లో మార్పులు చేపట్టడం గమనార్హం.