Modi | పంజాబ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రధాని మోదీ భటిండా ఏయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ సీఎంకు ధన్యవాదాలు తెలపండి. భటిండా ఏయిర్పోర్టు వరకూ సురక్షితంగా, ప్రాణాలతో చేరుకోగలిగా’ అంటూ మోదీ అక్కడి అధికారులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.