న్యూఢిల్లీ, మే 17: పాఠ్య పుస్తకంలోనుంచి భగత్సింగ్ పాఠ్యాంశాన్ని కర్ణాటక ప్రభుత్వం తొలగించడం అమరులను అవమానించడమే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు.
‘10వ తరగతి పుస్తకంలో భగత్సింగ్ పాఠం తొలగించి ఆరెస్సెస్కు చెందిన ఓ వ్యక్తి ప్రసంగాన్ని ప్రవేశపెట్టారు. ఇలా చేయడం అమరులను అవమానించడమే’ అని ట్వీట్ చేశారు.