National
- Dec 19, 2020 , 01:33:36
మనోళ్లు యూట్యూబ్ తెగచూస్తున్నారు

న్యూఢిల్లీ: గతేడాది జూలైతో పోల్చితే ఈ సంవత్సరం జూలైలో భారతీయులు యూట్యూబ్ చూసే సమయం(వాచ్ టైం) 45% పెరిగిందని యూట్యూబ్ కంపెనీ వెల్లడించింది. ప్రాంతీయ భాషల్లోనే వీడియోలు చూడటానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నది. ఇండియన్లలో ప్రతీ ముగ్గురిలో ఒకరు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారని తెలిపింది. అయితే ఎంత సమయం యూట్యూబ్లో గడుపుతున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు.
తాజావార్తలు
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
MOST READ
TRENDING