National
- Jan 04, 2021 , 13:01:23
ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకోను : మధ్యప్రదేశ్ సీఎం

భోపాల్: కోవిడ్ టీకాను ఇప్పుడే తీసుకోబోను అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అవసరమైన వారికి తొలుత ఆ టీకాను ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్ టీకాను తాను తర్వాత తీసుకోనున్నట్లు వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసరమైన ప్రయార్టీ గ్రూపులకు తొలుత టీకాను ఇవ్వాలని సీఎం శివరాజ్ సూచించారు. శివరాజ్ సింగ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నారు.
తాజావార్తలు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
MOST READ
TRENDING