న్యూఢిల్లీ, అక్టోబర్ 20: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి తుఫాన్గా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర తుఫాన్గా ఏర్పడుతుందని పేర్కొంది.
ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఇది రెండో తుఫాన్ అని, దీనికి తేజ్గా పేరు పెట్టామని వెల్లడించింది.