National
- Dec 23, 2020 , 02:06:51
కరోనా.. చైనా కుట్రే!

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభానికి చైనా కుట్రే కారణమని భారత్లోని దాదాపు 51 శాతం మంది గ్రామీణ ప్రజలు నమ్ముతున్నారు. ‘గాన్ కనెక్షన్' అనే సంస్థ దేశంలోని 60 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా ఉద్ధృతికి భగవంతుని చర్యే కారణమని 20 శాతం మంది అభిప్రాయపడగా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మహమ్మారి విరుచుకుపడిందని 18 శాతం మంది ఆరోపించారు.
తాజావార్తలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
MOST READ
TRENDING