National
- Dec 17, 2020 , 13:41:37
ఏవోబీలో మావోయిస్టుల ఘాతుకం

హైదరాబాద్ : ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఒడిశా మల్కన్గిరి జిల్లా మతిలి పోలీసు స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడలో మావోలు రెచ్చిపోయారు. కాంట్రాక్టర్ సుకుమార్ను మావోయిస్టులు హత్య చేశారు. అంతటితో ఆగకుండా జేసీబీ, ట్రాక్టర్, జీపుకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు దంగ్రిగూడకు చేరుకున్నారు. ఆ ఏరియాలో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
తాజావార్తలు
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
- పండుగవేళ కేటీఆర్పై అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే
- బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్
MOST READ
TRENDING