HomeNationalAllahabad High Court Judge Blindfolded With Corona
కరోనాతో అలహాబాద్ హైకోర్టు జడ్జి కన్నుమూత
అలహాబాద్: కరోనాతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్రకుమార్ శ్రీవాస్తవ కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో లక్నోలోని ఓ దవాఖానలో చేరారు. అయితే బుధవారం ఆరోగ్యం విషమించి కన్నుమూశారు.