కోల్కతా, మే 27: మూడుముళ్ల బంధంతో లెస్బియన్ జంట ఒక్కటయ్యారు. మౌమితా ముజుందర్, మౌసమీ దత్తా అనే ఇద్దరు మహిళలు కోల్కతాలోని భూత్నాథ్ ఆలయంలో కాళీమాత సమక్షంలో బెంగాలీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.
వీరిద్దరికీ ఇప్పటికే వివాహాలైనప్పటికీ ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో తమ గత వైవాహిక బంధాలకు స్వస్తి పలికి, అట్ట హాసంగా వివాహం చేసుకున్నారు.