గ్రీస్లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఒకే ట్రాక్పైకి వచ్చి ఢీకొనడంతో 36 మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. బాధితుల్లో యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా వారాంతపు సెలవును ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.