HomeNational1040 Militants Of 5 Outfits Surrender In Assam
అసోంలో 1040 మంది మిలిటెంట్ల లొంగుబాటు
గువాహటి: అసోంలో కరడుగట్టిన ఉగ్రవాది ఇంగ్తి కథర్ సాంగ్బిజిత్తోపాటు మరో 1039 మంది మిలిటెంట్లు మంగళవారం సీఎం సర్బానంద సోనావాల్ ఎదుట లొంగిపోయారు. పీడీసీకే, కేపీఎల్టీ తదితర ఐదు ఉగ్రవాద సంస్థలకు చెందిన వీరంతా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.