ఇవాళ్టి నుంచి వాసాలమర్రి మొత్తం తన కుటుంబమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించారు. గ్రామస్తులతో కలిసి కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమిస్తున్నాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారి : సీఎం కేసీఆర్
వాసాలమర్రి మొత్తం నా కుటుంబమే : సీఎం కేసీఆర్
ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షలు : సీఎం కేసీఆర్
ఏడాది తిరిగేసరికి బంగారు వాసాలమర్రి కావాలి : సీఎం కేసీఆర్