Mulugu
- Jan 26, 2021 , 00:54:13
VIDEOS
‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’

ములుగుటౌన్, జనవరి25: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని బాలికలు అద్భుతాలు సృష్టించాలని అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ములుగు ఆర్డీవో రమాదేవి, జడ్పీసీఈవో ప్రసూనారాణి, డీఆర్డీవో పారిజాతం తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
MOST READ
TRENDING