కొల్లా పూర్, డిసెం బర్ 19 : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లా పూర్ మండలం సింగ వట్నం లోని శ్రీవారి సముద్రం చెరువు (రిజర్వాయర్ ) నిండి అలుగుపారుతు న్నది. ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.55 టీఎం సీలు(29 ఫీట్లు) కాగా పూర్తిగా నీటితో నిండి అలుగు దుంకడం ఈ సీజ న్లో ప్రథమం. రూ.94 లక్షలతో రిజర్వాయర్ అలుగు మరమ్మతులు చేపటడ్ట ంతో ఇంతకా ల ంగా నీటిని పూరి ్తస్థాయిలో నీటి పారు ద ల శాఖ ఇంజి నీ రింగ్ అధికారులు నింప లేదు. మండ లం లోని రేగు మా న్గడ్డ కృష్ణా నది తీరంలో నిర్మిం చిన మహా త్మాగాంధీ కల్వకుర్తి ఎత్తి పోతల పథకంలో భాగంగా కృష్ణా నది నీటిని మోటర్ల ద్వారా గ్రావిటీ కెనాల్ నుంచి ఎల్లూరు మొదటి రిజ ర్వా యర్,అటు నుంచి సింగ వట్నం రిజ ర్వా యర్, జొన్నల బొ గు డ రిజరా ్వ యర్, చివ రగా గుడి ప లి గ్ల ట్టురిజ ర్వా యర్ ద్వారా ఉమ్మడి పాల మూరు జిల్లాలో 4.25లక్షల ఎక రా లకు సాగు రం దుతుంది.
అయితే క్రమంగా కృష్ణా న దిలో నీరుతగ్గు మొఖం పడు తుం డ డంతో యాసంగి సాగుకోసం రైతు లకు కావా ల్సిన నీటిని ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నాలుగు రిజ ర్వా య ర్లను ముంద స్తుగా నింపు తు న్న ట్లుగా సమాచారం. అయితే ఈ యాసంగి సాగుకు ఆయా రిజ ర్వా యర్ల నుంచి ఆయ క ట్టుకు నీటిని విడుదల చేస్తారా.. లేకా క్రాఫ్ హాలిడే ప్రక టి స్తారాఅన్నది తెలి య క పో వ డంతో రైతులు తలలుపట్టు కుం టు న్నారు. నీటి వన రుల కింద వరినారు పోయాలా? వద్దా అన్న విష యంపైమీమాంస ఎదు ర్కొం టు న్నారు. అయితే ఒకవేళ నీటి పా రు దల అధి కా రులు క్రాఫ్ హాలీడేప్రక టిస్తేమూగ జీ వా లకు తాగు నీ టికి రానున్న వేసవిని దృష్టిలో పెట్టు కొని రిజ ర్వా య ర్లో నీటిని నిల్వ ఉంచవచ్చని రైతులు అభిప్రాయపడుతు న్నారు.