మహబూబ్నగర్ అర్బన్, మే 5: జిల్లాకేంద్రంలోని మలబార్ గోల్డ్, డైమండ్స్ జ్యువెలరీలో శుక్రవారం మలబార్ సిల్వర్ ఫెస్ట్ను స్టోర్ హెడ్ శరత్, మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫెస్ట్ను 5 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు.
వినియోగదారులు ఈ స్టోర్ను సందర్శించి నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలుపై వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపు అందిస్తామన్నారు. బంగారు, వెండి, డైమండ్స్కు మలబార్ ఒక నిబద్ధతతో పనిచేస్తున్నదని తెలిపారు.