మూసాపేట: టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో సోమావారం నిర్వహించిన రాష్ట్ర ప్రతినిధుల సభలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంతో పాటు, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, చిన్నచింతకుంట
మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలతో పాటు ప్రతినిధులు హజరయ్యారు. ఆ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్పీలు తీసుకున్నారు.