మహబూబ్ నగర్ : జిల్లాలోని చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలోని పంప్ హౌస్ స్టేజ్ – 1 నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ముందస్తుగానే ప్రాజెక్టులను నింపే ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దీంతో రైతులకు సాగు నీటి సమస్యలు తలెత్తవన్నారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి