ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 25: రామగుండం పోలీసు కమిషనర్ ఎం శ్రీనివాసులకు ఐజీగా ఉద్యోగోన్నతి లభించింది. శనివారం రాత్రి ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి ఉత్వర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2006 ఐపీఎస్ క్యాడర్ అధికారులు ఆరుగురికి ఐజీలుగా ఉద్యోగోన్నతి కల్పించగా అందులో శ్రీనివాసులు ఒకరు.