జగిత్యాల, ఏప్రిల్ 1: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తండ్రి హన్మంతరావు ఇటీవల మరణించగా, సోమవారం వారి కుటుంబసభ్యులను రాజ్యసభ సభ్యుడు, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్రావు పరామర్శించారు.
జగిత్యాల హౌసింగ్ బోర్డులోని నివాసానికి వెళ్లి సంజయ్తో మాట్లాడారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.