కొత్తపల్లి, జనవరి 30 : స్థానిక అంబేదర్ స్టేడియంలో సోమవా రం జిల్లాస్థాయి గ్రామీణ క్రీడల ను జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్ని, యువత లో స్నేహ భావాన్ని పెంచుతాయన్నారు. యు వత మత్తు పదా ర్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో పాలుపంచుకోవాలని సూచిం చారు.
కార్యక్రమం లో క్రీడా అధికారి రాజవీరు, యువజన అధికారి రాంబాబు, యూత్ నాయకులు, అధికారులు ఉన్నారు.