Jayashankar
- Dec 07, 2020 , 02:11:51
VIDEOS
మిషన్ భగీరథ పనుల పరిశీలన

భూపాలపల్లి కలెక్టరేట్, డిసెంబర్ 6: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన వాటర్ ట్యాంకు పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడారు. త్వరలో కాలనీలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా గోదావరి జలాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ముంజంపెల్లి మురళీధర్, ముంజాల రవీందర్, టీఆర్ఎస్ నాయకులు సెగ్గం సిద్ధు, దేవేందర్, రాయమల్లు, ఏఈ రామన్న పాల్గొన్నారు.
తాజావార్తలు
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..
- డబ్ల్యూటీసీ ఫైనల్ లార్డ్స్లో కాదు.. సౌథాంప్టన్లో..
- గురుద్వారాలో ఉచిత డయాలసిస్ కేంద్రం.. ఎక్కడంటే!
- సరిహద్దులో భారత సైన్యం ఆటా-పాటా
- అన్ని సార్లూ అన్నం మంచిది కాదట!
- మహిళలు చేసిన వస్తువులు కొన్న ప్రధాని మోదీ
MOST READ
TRENDING