Jangaon
- Jan 21, 2021 , 02:05:50
VIDEOS
అంగడి వేలం ఆదాయం రూ.16.40 లక్షలు

లింగాలఘనపురం, జనవరి 20: జీడికల్ ఆలయంలో ని అంగడికి నిర్వహించిన వేలంలో రూ.16.40 లక్షల ఆదాయం సమకూరింది. ప్రతి శనివారం నిర్వహించే అంగడికి వేలం నిర్వహించగా 9 మంది పాల్గొన్నారు. లింగాలఘనపురానికి చెందిన కేమిడి వెంకటేశ్ 16.22 లక్షలకు వేలం దక్కించుకున్నారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి 2022 జనవరి 31వ తేదీ వరకు వేలం కాలపరిమితి వర్తిస్తుందని ఈవో శేషుభారతి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ కొండకింది వేణుగోపాలచారి, వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్కుమార్, విండో చైర్మన్ మల్గ శ్రీశైలం, ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, సిబ్బంది కేకే రాములు, కుర్రెముల మోహన్, రాజేందర్రెడ్డి, భరత్కుమార్, మల్లేశం పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘చెక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..నితిన్కు షాక్..!
- మెదక్ జిల్లాలో చిరుత కలకలం
- రేపటి నుంచి సుప్రీంకోర్టు జడ్జిలకు వ్యాక్సినేషన్
- నెల రోజులే కనిపించే గ్రామం
- అవినీతి ఏఐఏడీఎంకేతో కాషాయ పార్టీ దోస్తీ : స్టాలిన్
- సత్యం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మహేష్ బిగాల
- యూకే, ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసులు 213
- అఫ్రిది వయసెంతో అతనికైనా తెలుసా?
- బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు వద్దు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్
MOST READ
TRENDING