హైదరాబాద్ : హెరాయిన్ సరఫరా(Heroin supply) కేసులో జాంబియా దేశ మహిళ(Zambian woman)కు జైలుశిక్ష(jailed) పడింది. ఎల్బీనగర్ కోర్టు14 ఏండ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిచింది. వివరాల్లోకి వెళ్తే.. రూ.52 కోట్ల విలువ చేసే 8 కిలోలకు పైగా హెరాయిన్ తీసుకొచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. నిందితురాలిని డీఆర్ఐ అధికారలు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణలో సదరు మహిళ దోషిగా తేలడంతో శిక్షను ఖారారు చేసింది.