సిటీబ్యూరో, మార్చి 17 : షబ్ ఏ బరాత్ సందర్భంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ైప్లెఓవర్లు మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. గ్రీన్ల్యాండ్ ైప్లెఓవర్, మెహిదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు.