జూబ్లీహిల్స్: తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ డైరీని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన చాంబర్లో
ఆవిష్కరించారు.
కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూఖ్ హుస్సేన్, నాయకులు డాక్టర్ వహీద్ షాహ్, మహమ్మద్ హిదాయత్ అలీ, మహమ్మద్ అరీఫ్, జావేద్ అహ్మద్, షబానా బేగం, యూసుబిన్ నాసర్, సయోదొద్దీన్, ముస్తక్ హుస్సేన్, ఎండీ ఖదీర్, ఎండీ ఖలీల్అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.