చిక్కడపల్లి,ఆగస్టు4: బోనాలను ఘనంగా నిర్వహించామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు బాలుయాదవ్ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల్లో భాగాంగా బుధవారం చిక్కడపల్లి నుంచి కట్టమైసమ్మ దేవాలయం వరకు 30 అడగుల తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, తలసాని స్కైలాబ్ బాబు, యువ నాయకుడు ముఠా జైసింహ హాజరయ్యారు బాలుయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమలో శ్రీధర్ముదిరాజ్, నరేశ్, దినేశ్ ముదిరాజ్, ఉత్సవ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, దినేశ్ ముదిరాజ్, వినయ్శర్మ, సంపత్కుమార్, ఎ మోహన్రెడ్డి, విపిన్ కుమార్, పోతురాజుల సంఘం అధ్యక్షుడు చిందు తదితరులు పాల్గొన్నారు.