సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : బోర్డు ఆఫ్ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, చెన్నై ఆధ్వర్యంలో ఈ నెల 18న న్యూ మల్లేపల్లిలో జాబ్మేళా నిర్వహించనున్నారు.
వివరాల కోసం 8096436711 సంప్రదించాలన్నారు.