వర్షాకాలం.. రోగాలకు ప్రధాన మూలం. జలుబు , దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అసలే ఇది కరోనా కాలం కూడా.. వీటి బారి నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ తప్పనిసరి. ఇందుకోసం సీజనల్గా దొరికే పండ్లు తినాలంటున్నారు వైద్యనిపుణులు. ఆరుబయట వర్షం పడుతుందిగదా అని వేడివేడిగా బజ్జీలు, పకోడీలు, ఇతర ఆయిల్ ఫుడ్స్ తింటే అనారోగ్యంబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూసేయండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.